ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలసాని, గంగుల బ్యాన్ చేసిన గుట్కాను దొంగల్లా తింటున్నారు: దాసోజు

ABN, First Publish Date - 2021-07-16T01:05:32+05:30

మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్ బ్యాన్ చేసిన గుట్కాను దొంగల్లా తింటున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్ బ్యాన్ చేసిన గుట్కాను దొంగల్లా తింటున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ప్రగతి భవన్‌లో కేబినెట్ మీటింగ్ జరుగుతుండగానే తిన్నారని తెలిపారు. ఇలాంటి సన్నాసులను సీఎం కేసీఆర్ తమ మీద మంత్రులుగా రుద్దాడని దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-07-16T01:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising