ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవలు నిలిపివేత

ABN, First Publish Date - 2021-03-30T22:21:42+05:30

పట్టణంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో శ్రీ స్వామి వారికి జరిగే ఆర్జిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: పట్టణంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో శ్రీ స్వామి వారికి జరిగే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవలను నిలిపివేశారు. భక్తులకు లఘు దర్శనంను మాత్రమే అలయ అధికారులు కల్పిస్తున్నారు. ఆలయ ఉద్యోగులకు, స్థానికులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన 5 రోజుల్లోనే 78 మంది ఆలయ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో కరోనా కేసులు పెరుగుతుండడంతో యాదాద్రిలో రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా దుకాణాల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు.   

Updated Date - 2021-03-30T22:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising