ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా సురేశ్‌ రెడ్డి

ABN, First Publish Date - 2021-04-23T07:53:12+05:30

రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీ సభ్యుడిగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ లక్ష్మికాంతరావును తప్పించారు. వివిధ స్థాయీ సంఘాలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు పునర్వ్యవస్థీకరించారు. సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి స్థానంలో ఎంపీ బండా ప్రకాశ్‌ని నియమించారు. పిటిషన్ల కమిటీ నుంచి టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్‌ను తప్పించి పేపర్స్‌ లెయిడ్‌ ఆన్‌ టేబుల్‌ కమిటీ సభ్యునిగా నియమించారు. హౌజ్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ లింగయ్య యాదవ్‌ నియమితులయ్యారు. కాగా, బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌, విలువల కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, విలువల కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు, రూల్స్‌ కమిటీ సభ్యుడిగా ఎంపీ సుజనా చౌదరి, ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా జీవీఎల్‌ నరసింహా రావును కొనసాగించారు.

Updated Date - 2021-04-23T07:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising