ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుందిళ్ల బ్యారేజి దగ్గరకు మళ్లీ నిందితులను తీసుకెళ్లిన పోలీసులు

ABN, First Publish Date - 2021-03-01T16:57:25+05:30

పెద్దపల్లి: సుందిళ్ల బ్యారేజి దగ్గరకు మళ్లీ వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: సుందిళ్ల బ్యారేజి దగ్గరకు మళ్లీ వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. సుందిళ్ల బ్యారేజ్‌లో ఆయుధాలను పడేశామని చెప్పడంతో పోలీసులు నిన్న మూడు గంటల పాటు వెతికించారు. అయినప్పటికీ ఆయుధాలు దొరకలేదు. కుంట శ్రీనివాస్, చిరంజీవిని పోలీసులు బ్యారేజ్‌ దగ్గర ప్రశ్నిస్తున్నారు. 54 నుంచి 58 గేట్ల మధ్య మరోసారి గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-03-01T16:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising