ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు ఆగిపోయాయి: కేసీఆర్

ABN, First Publish Date - 2021-10-18T21:41:03+05:30

తెలంగాణ వచ్చాక విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని, రైతు, చేనేత ఆత్మహత్యలు ఆగిపోయాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ వచ్చాక విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని, రైతు, చేనేత ఆత్మహత్యలు ఆగిపోయాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ నేతలందరినీ ఒప్పించి స్వరాష్ట్రం సాధించామని చెప్పారు. తెలంగాణలో సమస్యలు కొలిక్కి వస్తున్నాయన్నారు. ఇప్పుడు గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని, తెలంగాణలో జరగాల్సింది ఇంకా ఉందని అభిప్రాయపడ్డారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే దళిత బంధు పథకాన్ని తెచ్చామని తెలిపారు. దళిత బంధు.. దళితులతోనే ఆగిపోదని, బీసీ, ఇతర వర్గాలకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Updated Date - 2021-10-18T21:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising