ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-09-01T22:01:05+05:30

సిద్దిపేట: కొండపాక తహసీల్దారు కార్యాలయంలో బుధవారం రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా.. షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 22గుంటల భూమి విషయమై కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: కొండపాక తహసీల్దారు కార్యాలయంలో బుధవారం రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా.. షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 22గుంటల భూమి విషయమై కొన్ని నెలలుగా రైతు దంపతులు.. తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమ భూమి వేరే వారి పేరుతో నమోదు చేశారని దంపతులు ఆరోపించారు. తమ భూమి తమ పేరుతో నమోదు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని వాపోయారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డామని బోరుమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యపై కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-09-01T22:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising