ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-25T04:56:23+05:30

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 24: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన వడ్లకొండ రాజు (32) ఆత్మహత్య చేసుకున్నాడు.  కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఆయనకు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీఆర్పీఎఫ్‌ పోలీసులు మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-01-25T04:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising