ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-03-03T13:00:47+05:30

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి చదివే రాము అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి చదివే రాము అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు టీసీ ఇవ్వడంతో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతో నల్లమడుగు తండాలో తన నివాసంలో రాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.


Updated Date - 2021-03-03T13:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising