ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sri laxminarasimhaswamyకి 3.16 కేజీల బంగారం వితరణ

ABN, First Publish Date - 2021-10-27T13:29:06+05:30

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయ గోపురానికి స్వర్ణతాపడం కోసం బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ తరఫున 3.16 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్రాహ్మణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/నల్లకుంట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయ గోపురానికి స్వర్ణతాపడం కోసం బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ తరఫున 3.16 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపకుడు గిరిప్రసాద్‌శర్మ వెల్లడించారు. దేవాలయాన్ని అద్భుతంగా పునర్‌నిర్మించిన సీఎం కేసీఆర్‌ ఎంతో గొప్ప ధార్మిక నేత అని కొనియాడారు.  హైదర్‌గూడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దాతలు, సంక్షేమ భవన్‌ సభ్యులందరి సహకారంతో డిసెంబరు 9న సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సీఎంను కలిసి బంగారాన్ని, నగదును అందజేస్తామన్నారు. 

Updated Date - 2021-10-27T13:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising