ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యలకు నిలయాలుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలు: శ్రీధర్ బాబు

ABN, First Publish Date - 2021-06-20T03:10:01+05:30

రాష్ట్రంలో హత్యలకు నిలయాలుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలు మారాయని ప్రభుత్వాన్ని మంథని ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి: రాష్ట్రంలో హత్యలకు నిలయాలుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలు మారాయని ప్రభుత్వాన్ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. కాటారం మండలంలోని గంగారంలో హత్యలకు గురైన కుటుంబాన్ని శ్రీధర్‌బాబు  పరామర్శించారు. మంథని నియోజకవర్గంలో మరోసారి హత్యలు కావడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలోని లోపాల వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయని శ్రీధర్‌బాబు ఆరోపించారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు బాధ్యత వహించాలని శ్రీధర్‌బాబు అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-20T03:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising