ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు కస్టడీకి బిట్టు శీను

ABN, First Publish Date - 2021-02-27T23:03:52+05:30

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీనును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథని: న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీనును ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి మంథని కోర్టు అనుమతించింది. న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో A4గా  బిట్టు శ్రీను ఉన్నాడు. దీంతో శ్రీను విచారణ కోసం పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంథని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు శ్రీనును ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బిట్టు శ్రీనును లోతుగా పోలీసులు విచారించనున్నారు. జంట హత్యల కేసులో నిందితులకు ఆయుధాలు, వాహనాన్ని బిట్టు శ్రీను సమకూర్చాడు. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు. 

Updated Date - 2021-02-27T23:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising