ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి ఉద్యోగులకు ‘ఎస్‌ఎంఎస్‌’ సమాచారం

ABN, First Publish Date - 2021-01-14T07:52:45+05:30

సింగరేణిలోని 45 వేల మంది ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా త్వరగా సమాచారం అందించాలని ఆ సంస్థ నిర్ణయించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలోని 45 వేల మంది ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా త్వరగా సమాచారం అందించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇప్పటివరకు వేతనాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతున్నారు. ఇకనుంచి కార్మికులకు, సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం కూడా అందించనున్నారు. ఎస్‌ఎంఎ్‌సలు అందుకోనివారంతా సంబంధిత గని/డిపార్ట్‌మెంట్‌ వద్ద మొబైల్‌ నెంబర్లు అందించాలని సింగరేణి జనరల్‌ మేనేజర్‌(కో-ఆర్డినేషన్‌) కె.రవిశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-01-14T07:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising