ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: కేటీఆర్‌

ABN, First Publish Date - 2021-08-18T22:43:07+05:30

సిరిసిల్ల జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై హైదరాబాదులో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జాలల రాకతో జిల్లాలో వ్యవసాయ సాగు పెరిగిందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

Updated Date - 2021-08-18T22:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising