ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద నీటిలో కొట్టుకుపోయిన గణేష్ విగ్రహాలు, కార్లు

ABN, First Publish Date - 2021-09-07T18:32:34+05:30

సిరిసిల్లలో వరద ఉధృతి పెరగడంతో దుకాణాల్లో ఉన్న విగ్రహాలు ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: నగరంలో వినాయక విగ్రహాలు కొట్టుకుపోయాయి. వరద ఉధృతి పెరగడంతో దుకాణాల్లో ఉన్న విగ్రహాలు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పలు కాలనీల్లో భారీగా వరదనీరు చేరింది. ఇంటిముందు పార్క్ చేసిన కార్లు నీటిలో అమాంతం కొట్టుకుపోయాయి. మరోవైపు రహదారిపై ఉధృతంగా వరదనీరు ప్రవహిస్తుండడంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.


కరీంనగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదకరమైన రీతిలో నడుస్తున్నాయి. కరీంనగర్‌లో ఎటు చూసినా వరద నీరే దర్శమిస్తోంది.

Updated Date - 2021-09-07T18:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising