ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-05-20T05:46:10+05:30

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకతీయఖని, మే 19: కరోనా మహమ్మారి మరో ఇద్దరిని బలిగొంది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ని కేటీకే ఆరో గనిలో ట్రామర్‌గా పనిచేస్తున్న కార్మికు డు(55) మంగళవారం రాత్రి మృతి చెందాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడని సింగరేణి అధికారులు తెలిపారు. అలాగే మణుగూర్‌లోని పీకే ఓసీలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ తండ్రి(73) బుధవారం ఉదయం భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మరణించినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-20T05:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising