ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివరాలు చెప్పేందుకు మొండికేసిన శిల్పా చౌదరి

ABN, First Publish Date - 2021-12-04T00:30:15+05:30

శిల్పాచౌదరి కేసులో మొదటి రోజు పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. శిల్పాచౌదరిని 6 గంటల నార్సింగి పోలీసులు పాటు విచారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శిల్పాచౌదరి కేసులో మొదటి రోజు పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. శిల్పాచౌదరిని 6 గంటల నార్సింగి పోలీసులు పాటు విచారించారు. శిల్పా బినామీలు, బ్యాంక్ స్టేట్మెంట్‌లపై పోలీసుల ఆరా తీశారు. ఫిర్యాదులుపై విచారించి శిల్పా స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ సాగినట్లు తెలుస్తోంది. కాల్ డేటాలోని కొంత మంది వ్యక్తులను పోలీసులు సంప్రదించారు. తొలుత పోలీసులకు వివరాలు చెప్పేందుకు శిల్పా మొండికేసినట్లు తెలుస్తోంది. ఆధారాలు ముందు ఉంచడంతో ఆమె నోరువిప్పినట్లు సమాచారం. తనకు డబ్బు ఇచ్చిన వారు చాలా మంది అప్పుగా ఇచ్చారని, కొంత మంది బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు ఇచ్చారని విచారణలో శిల్పా చౌదరి ,చెప్పినట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-12-04T00:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising