ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభించిన రోజే ధ్వంసం

ABN, First Publish Date - 2021-02-06T05:41:02+05:30

ప్రారంభించిన రోజే ధ్వంసం

ధ్వంసమైన శిలాఫలకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 5: జనగామ మండ లం చౌడారం గ్రామంలో శిలాఫలకాన్ని కొందరు దుండగులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మిషన్‌భగీరథ పనుల కోసం అదేరోజు శంకుస్థాపన చేశారు. కాగా ప్రారంభిం చిన రోజే ధ్వంసం చేయడం చర్చనీ యాం శమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్‌ ముక్క రాజయ్య తెలిపారు.

Updated Date - 2021-02-06T05:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising