ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిలను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2021-10-24T21:06:25+05:30

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిసారు. సుమారు గంటపాటు మాట్లాడుకున్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఐదోరోజు కొనసాగుతోంది. పాదయాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం నాగారం గ్రామంలో షర్మిల బస చేసిన సమయంలో సుబ్బారెడ్డి, వైఎస్ షర్మిలను కలిసారు. ఈ భేటీలో ఏం మాట్లాడారన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-10-24T21:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising