ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల అనుచరుల ఆందోళన

ABN, First Publish Date - 2021-03-07T17:21:06+05:30

హైదరాబాద్: పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో విగ్రహం ధ్వంసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇందిరా శోభన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ సభ పెట్టి తీరుతామని పిట్టా రామ్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-07T17:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising