ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్, సంజయ్ ఇద్దరూ తోడు దొంగలే: షర్మిల

ABN, First Publish Date - 2021-07-09T01:13:29+05:30

సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ తోడు దొంగలలేనని వైఎస్సాఆర్ తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ తోడు దొంగలలేనని  వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలున్నాయని పదేపదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నాడని, మరి ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌ను జైల్లో ఎందుకు పెట్టడం లేదన్నారు. ఇద్దరి మధ్య డీల్‌ కుదిరిందా అని ప్రశ్నించారు. ఇద్దరూ తోడు దొంగలేనన్నారు. ఇక్కడ అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లేదా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ గురించి చెడుగా మాట్లాడితే ఉరికించి కొడతారని షర్మిల పేర్కొన్నారు. 



Updated Date - 2021-07-09T01:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising