ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నెలలు గడిచినా ఆరోగ్యశ్రీలో కరోనా చేరలేదే: షర్మిల

ABN, First Publish Date - 2021-05-16T01:29:44+05:30

కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి 8 నెలలు గడిచిందని, కానీ ఇప్పటికీ అది నేరవేరలేదని షర్మిల ఆగ్రహం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి 8 నెలలు గడిచిందని, కానీ ఇప్పటికీ అది నేరవేరలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు  కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై షర్మిల విరుచుకుపడ్డారు. ‘మీ లెక్కకు సరిపడా మరణాలు నమోదు కాలేదనా?. ప్రజలు తిరగబడక ముందే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. లేకుంటే కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం’ అంటూ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-16T01:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising