ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-31T21:23:49+05:30

జిల్లాలో అమ్మకానికి సిద్దంగా ఉంచిన గంజాయిని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో అమ్మకానికి సిద్దంగా ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసారు. అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని చెరువు కట్టపై గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంలో అబ్కారీ అధికారులు దాడి చేసారు. ఏపీ రాష్ట్రంలోని క్రిష్ణా జిల్లా పెందుర్రుకు చెందిన ఇసాక్ అనే వ్యక్తిని అదుపులోకి అబ్కారీ అధికారులు తీసుకున్నారు. అతడి వద్ద 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మదీనాగూడలో ఉంటూ బాచుపల్లిలో గది అద్దెకు తీసుకుని నిల్వ ఉంచినట్లు నిందితుడు తెలిపాడు.  అక్కడ గదిలో కూడా 3.5 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-10-31T21:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising