ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలం బ్రిడ్జ్ చెక్‌పోస్ట్ వద్ద 70 కేజీల నిషేధిత గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-09-17T22:40:36+05:30

కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 2 ఆటోలలో, ఒక మోపెడ్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 2 ఆటోలలో, ఒక మోపెడ్ మీద 14 లక్షల విలువ గల సుమారు 70 కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఒక మహిళతో సహా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Updated Date - 2021-09-17T22:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising