ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్ పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీసిన సీతక్క

ABN, First Publish Date - 2021-06-11T20:04:34+05:30

పెట్రోల్, డీజీల్ పెరుగుదలపై ఎమ్మెత్యే సీతక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెట్రోల్, డీజీల్ పెరుగుదలపై ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ధరలు చూస్తుంటే సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. పెట్రోల్, డీజిల్‌కు అయ్యే ఖర్చు రూ. 30 అయితే టాక్సుల పేరుతో రూ. 60 అదనపు భారం ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలకు ఎలాంటి రాయితీలు, నిత్యావసర వస్తులు ఇవ్వని ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల, కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారని సీతక్క ఆరోపించారు.

Updated Date - 2021-06-11T20:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising