ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రియాశీలకంగా ఉన్నవారికి మాత్రమే కమిటీల్లో అవకాశమివ్వాలి: సత్యవతి

ABN, First Publish Date - 2021-09-05T22:11:31+05:30

టీఆర్ఎస్‌ గ్రామ, మండల, పట్టణ కమిటీలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్‌ గ్రామ, మండల, పట్టణ కమిటీలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ క్రియాశీలకంగా ఉన్నవారికి మాత్రమే కమిటీల్లో అవకాశమివ్వాలన్నారు. కమిటీల్లో అవకాశం రానివారికి భవిష్యత్‌లో అవకాశాలుంటాయని తెలిపారు. టీఆర్ఎస్‌ కార్యకర్తలకు అధిష్టానం రూ.18 కోట్ల బీమా చేయించిందని తెలిపారు. విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సత్యవతి సూచించారు.


Updated Date - 2021-09-05T22:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising