ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలు పగటి వేషగాలుగా ప్రవర్తిస్తున్నారు: సత్యవతి రాథోడ్

ABN, First Publish Date - 2021-01-14T14:27:03+05:30

బీజేపీ నేతలు పగటి వేషగాలుగా ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: బీజేపీ నేతలు పగటి వేషగాలుగా ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం తెల్లవారు జామున తిరమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలలోని ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతి స్థిమితం మీద సందేహం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తీరును మార్చుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.

Updated Date - 2021-01-14T14:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising