ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sangareddy: చెరువు సరదా ఇద్దరిని బలి తీసుకుంది..మరో ముగ్గురి కోసం గాలింపు

ABN, First Publish Date - 2021-10-18T12:39:58+05:30

అమీన్‎పూర్‎లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే..అమీన్‎పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ము చెరువులోపడి ప్రమాదవశాత్తు ఇద్దరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: అమీన్‎పూర్‎లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే..అమీన్‎పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ము చెరువులోపడి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే..సరదాగా ఐదుగురు యువకులు పుట్టిలో కూర్చొని చెరువులోకి వెళ్లారు. ఒక్కసారిగా మధ్యలోనే పుట్టి మునగడంతో మొత్తం ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా..మరో ముగ్గురికి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మృతులు పవన్ (34), నర్సింహులు (36)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చెపట్టారు.

Updated Date - 2021-10-18T12:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising