ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sangareddy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మినిచ్చిన తల్లి

ABN, First Publish Date - 2021-10-09T18:04:58+05:30

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బాలమణి అనే మహళ సంగారెడ్డి ప్రైవేట్ హస్పిటల్‎లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బాలమణి అనే మహళ సంగారెడ్డి ప్రైవేట్ హస్పిటల్‎లో శనివారం ప్రసవించింది. మహిళ ఒక ఆడ, ముగ్గురు మగ బిడ్డలకు జన్మనిచింది. అయితే..తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. 

Updated Date - 2021-10-09T18:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising