ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2021-07-28T16:31:38+05:30

జిల్లాలో దారుణం జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కురవిస్వామి అనే వ్యక్తి సదరు మహిళను మంత్రికుటా అంకెరాళ్ల గుట్టల్లో కి తీసుకెళ్లి అత్యాచారం చేసి..హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2021-07-28T16:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising