ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీధర్‌రావు ఆచూకీ చెబితే పారితోషికం: సైబరాబాద్ పోలీసులు

ABN, First Publish Date - 2021-11-30T22:39:16+05:30

సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుఆచూకీ కోసం పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు ఆచూకీ కోసం పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల నుంచి శ్రీధర్‌రావు తప్పించుకుని తిరుగుతున్నాడని ప్రకనటలో పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే నార్సింగ్, రాయదుర్గం గచ్చిబౌలి, పోలీస్ స్టేషన్‌లలో సైతం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. శ్రీధర్‌రావు ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీధర్‌రావు సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే శ్రీధర్‌రావు‌పై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. దేశం విడిచి ఎక్కడికి పారిపోకుండా లుకౌట్ నోటీసు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేశారు. బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ టీమ్స్‌ను పంపి శ్రీధర్‌రావు కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-11-30T22:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising