ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది: షర్మిల

ABN, First Publish Date - 2021-10-01T21:18:26+05:30

రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌: రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిబంధ‌న‌ల‌ను విరుద్ధంగా వాగులు, న‌దుల‌ను తోడేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక‌ గుంత‌ల్లో ప‌డి ప్రజ‌లు చనిపోతుంటే ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదని మండిపడ్డారు. ఒకే కుటుంబంలో న‌లుగురు చ‌నిపోతే సీఎం కేసీఆర్ క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేదని దుయ్యబట్టారు. చిన్నారుల మృతికి కార‌ణ‌మైనవారిపై ఎలాంటి చ‌ర్యలు లేవని షర్మిల తప్పుబట్టారు. జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం షెట్లూర్‌ గ్రామంలో మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.


Updated Date - 2021-10-01T21:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising