ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ హాస్టల్ నుంచి 10 మంది బాలలు పరారీ..

ABN, First Publish Date - 2021-08-09T21:57:10+05:30

సైదాబాద్ ప్రభుత్వ హాస్టల్ నుంచి పది మంది బాలల పరారీ కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సైదాబాద్ ప్రభుత్వ హాస్టల్ నుంచి పది మంది బాలల పరారీ కలకలం రేపుతోంది. సిబ్బంది వెంటపడి నలుగురిని పట్టుకున్నారు. మరో ఆరుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా వారిని రెస్క్యూ చేశారు. వారు బాలకార్మికులుగా గుర్తించి సైదాబాద్‌లోని బాలురు వసతి గృహంలో ఉంచారు. పక్కనే జువైనల్ హోం కూడా ఉంది. పది మంది బాలలు గేట్ కీపర్‌పై దాడి చేసి పరారైనట్లు సమాచారం. తప్పించుకోడానికి వాళ్లు రెండు, మూడు సార్లు ప్లాన్ చేసినట్లు తెలియవచ్చింది. వారు ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందినవారు.

Updated Date - 2021-08-09T21:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising