ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

28 నుంచి రైతుబంధు నిధులు జమ

ABN, First Publish Date - 2021-12-19T02:23:23+05:30

రాష్ట్రంలో రైతుల అకౌంట్లో ఈ నెల 28 నుంచి రైతుబంధు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల అకౌంట్లో ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు జమ కానున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట సాయం పంపిణీ ప్రారంభించిన పది రోజుల్లోనే రైతులందరికీ వారి ఖాతాల్లోనే నగదును జమ కానుందన్నారు. మొదటగా ఎకరం భూమి ఉన్న రైతులకు రైతుబంధు నిధులు జమ అవుతాయన్నారు. అనంతరం వరుసగా మిగితా రైతుల ఖాతాల్లో పెట్టుబడిని  ప్రభుత్వం జమ చేయనుందన్నారు. 

Updated Date - 2021-12-19T02:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising