ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్న సజ్జనార్

ABN, First Publish Date - 2021-10-04T16:05:26+05:30

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దిశ కమిషన్ విచారణను వేగవంతం చేస్తోంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. దిశ ఎన్ కౌంటర్ కేసులో అప్పుడు సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్నారు. దిశ విచారణకు హాజరు కావాలని జ్యుడీషియల్  కమిషన్ సమన్లు జారీ చేసింది. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్‌పై సజ్జనార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేయనుంది. ఇప్పటికే ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలను, పలువురు సాక్ష్యుల వాగ్మూలాలను కమిషన్ నమోదు చేసింది. కాగా ఇవాళ సజ్జనార్ విచారణ కీలకంగా మారనుంది.

Updated Date - 2021-10-04T16:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising