పేరూరు ఎత్తిపోతల పథకానికి రూ.51 కోట్లుb
ABN, First Publish Date - 2021-03-24T07:41:56+05:30
మహబూబ్నగర్ జిల్లా రామన్పాడు రిజర్వాయర్పై నిర్మించే పేరూరు ఎత్తిపోతల పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.51 కోట్లు కేటాయించింది.
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మహబూబ్నగర్ జిల్లా రామన్పాడు రిజర్వాయర్పై నిర్మించే పేరూరు ఎత్తిపోతల పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.51 కోట్లు కేటాయించింది. రామన్పాడు బ్యాక్ వాటర్ ఆధారంగా ఈ ఎత్తిపోతలను నిర్మిస్తున్నారు.
Updated Date - 2021-03-24T07:41:56+05:30 IST