ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మంలో దళిత సాధికారత పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం

ABN, First Publish Date - 2021-07-01T23:38:49+05:30

రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకంపై టీటీడీసీలో దళిత మేధావులు , కుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకంపై టీటీడీసీలో దళిత మేధావులు , కుల సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారతపై సలహాలు, సూచనలను సేకరించారు. పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్జి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2021-07-01T23:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising