ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుతనానికి నిలువెత్తు దర్పణం రోశయ్య

ABN, First Publish Date - 2021-12-09T07:43:28+05:30

తెలుగుతనానికి నిలువెత్తు దర్పణంగా రోశయ్య జీవించారని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

సికింద్రాబాద్‌/అమీర్‌పేట్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తెలుగుతనానికి నిలువెత్తు దర్పణంగా రోశయ్య జీవించారని, నిండు జీవితాన్ని అర్థవంతంగా గడిపారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్లాఘించారు.  ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం నగరానికి వచ్చిన ఆయన నేరుగా అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి వెళ్లారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తమ సానుభూతి తెలిపారు. రోశయ్యను తాను బాగా అభిమానించేవాడినని, తనను కూడా ఆయన బాగా అభిమానించేవారని వెంకయ్యనాయుడు చెప్పారు.


వెంకయ్యను కలిసినవారిలో  రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మాజీ ఎంపీ కేవీపీ.రామచంద్రరావు ఉన్నారు. కాగా, రోశయ్య మృతికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ  తన సంతాపాన్ని తెలిపారు. ఆయన సతీమణి  శివలక్ష్మికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోనియా  సందేశం పంపారు. 


Updated Date - 2021-12-09T07:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising