ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి

ABN, First Publish Date - 2021-12-28T13:24:37+05:30

గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్ట్‎ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో యువకుడి పరిస్థితి విషమంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్ట్‎ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గోదావరిఖనిలోని రమేష్ నగర్‎లో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకులు మహేందర్, శివరామరాజుగా పోలీసులు గుర్తించారు. యువకులు మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-12-28T13:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising