ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-12T00:38:24+05:30

జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లి స్టేజీ వద్ద కార్, బైక్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లి స్టేజీ వద్ద కార్, బైక్ డీకొన్నాయి. చిన్నకోడూర్ మండలం గొనేపల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుదేహన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-10-12T00:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising