ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైడ్ నుంచి బస్సును ఢీకొట్టిన లారీ యువతి మృతి

ABN, First Publish Date - 2021-12-02T23:02:16+05:30

శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసి బస్సును సైడ్ నుంచి మిని లారీ డీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసి బస్సును సైడ్ నుంచి మిని లారీ డీకొట్టింది. బస్సులో ఉన్న యువతి అక్కడిక్కడే మృతి చెందింది. యువతి మృతదేహం కిటికీలో వేలాడుతుంది. నరసరావుపేట నుంచి ఆర్‌టీసి  బస్సులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-02T23:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising