ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‎ను ఢీకొన్న డీసీఎం వాహనం..ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి

ABN, First Publish Date - 2021-03-21T13:08:14+05:30

ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం బైక్‎ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టీసీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం బైక్‎ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన పందికుంట క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విధులకు నర్సంపేట డిపోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Updated Date - 2021-03-21T13:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising