ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-01-19T13:41:08+05:30

రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తఫా నగర్ గ్రామంలో ఒగ్గు కథ చెప్పి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తఫా నగర్ గ్రామంలో ఒగ్గు కథ చెప్పి బైక్‌లపై ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఒకరినొకరు ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మృతులు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల దేవయ్య, నామాపూర్ గ్రామానికి చెందిన గడ్డి ఆడవయ్యలుగా గుర్తించారు.


Updated Date - 2021-01-19T13:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising