ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీకి 34 కోట్ల ఆదాయం

ABN, First Publish Date - 2021-06-19T00:01:00+05:30

పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీకి రూ.34 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీకి రూ.34 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్గో, పార్సిల్, కొరియర్ సేవలకు నేటితో ఏడాది పూర్తయిందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. కార్గో, పార్సిల్ సేవలను సిబ్బంది విజయవంతంగా నిర్వహిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కార్గో ద్వారా ఇప్పటివరకు 33 లక్షల పార్సిల్స్ డెలివరీ చేశామని ఆయన వివరించారు. పార్సిల్ సేవల ద్వారా రూ.34 కోట్లు, కార్గో బస్సుల ద్వారా ఆర్టీసీకి రూ.12 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. 

Updated Date - 2021-06-19T00:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising