ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ శాఖలో వసూలు రాజాలపై ప్రభుత్వం సీరియస్

ABN, First Publish Date - 2021-10-14T20:06:33+05:30

హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వసూలు రాజాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వసూలు రాజాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అవినీతిపై విజిలెన్స్ డిపార్టుమెంట్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూ అధికారులు, సిబ్బంది. భాదితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఏలు నగదు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో వెల్లడించారు.

Updated Date - 2021-10-14T20:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising