ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారసత్వ సంపదను కేసీఆర్ అమ్ముతున్నారు: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-07-19T22:35:52+05:30

వారసత్వ సంపదను కేసీఆర్ అమ్ముతున్నారు: రేవంత్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయ్యాక వారసత్వ సంపదను అందినకాడికి అమ్ముతున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. వెయ్యికోట్ల కుంభకోణంపై వివరణ ఇస్తారని ఆశించామని, బంగారంకంటే విలువైన భూములను అమ్ముతూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఆనాడు ప్రాజెక్టుల కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కాంగ్రెస్ అమ్మాలని చూస్తే కేసీఆర్ అడ్డుపడ్డారని రేవంత్‌రెడ్డి అన్నారు. సీమాంధ్ర సీఎంలు భూములు అమ్మడానికి భయపడ్డారని, ఆనాడు అమ్మకుండా మిగిలిపోయిన భూములను కేసీఆర్ తన బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట, నార్సింగిలో పేదలకు కేటాయించిన భూములను అమ్ముతున్నారని, ప్రెస్టేజ్ ఎస్టేట్, శ్రీచైతన్య కంపెనీ కూడా 15 ఎకరాలు కొనుగోలు చేశాయని రేవంత్ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-07-19T22:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising