ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థి జంగ్‌ సైరన్‌‌లో సీఎం కేసీఆర్‌పై గర్జించిన రేవంత్

ABN, First Publish Date - 2021-10-13T01:20:59+05:30

విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై అమిస్తాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు గడ్డపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై అమిస్తాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు గడ్డపై నిరుద్యోగ విద్యార్థి జంగ్‌ సైరన్‌ మోగించామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ సభను చూసి టీఆర్‌ఎస్‌ భయపడుతోందని ఎద్దేవా చేశారు.


నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్‌ విస్తరించుకున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సురవరం ప్రతాపరెడ్డి.. బూర్గుల రామకృష్ణారావు.. జైపాల్ రెడ్డి లాంటి అతిరథ మహారథులు పుట్టిన గడ్డ మన పాలమూరు అని రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటి పాలమూర్ టీఆరెఎస్ ఎమ్మెల్యేలు.. మన పాలమూరు పరువు తీస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2021-10-13T01:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising