ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీ బంధు ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-08-14T22:41:17+05:30

దళితబంధులా... మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనారిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళితబంధులా... మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా జరుగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యుడీషరీ పవర్స్ కల్పిస్తామని ప్రకటించారు. మైనార్టీ సభ ఓట్ల కోసం పెట్టలేదని, కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రపతి, సీఎం పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కారును, పతంగిని నమ్ముకుంటే మోసపోయేది ముస్లింలేనని చెప్పారు. ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకించిందన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-14T22:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising