ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా!: రేవంత్

ABN, First Publish Date - 2021-11-23T20:04:52+05:30

కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రే స్వయంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రే స్వయంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రిగారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. రైతుబీమా పథకం 59 ఏళ్ల వయస్సు లోపు వారికే వర్తింస్తుంది కనుక, సదరు 67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా!’’ అని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T20:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising