ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండుసార్లు పట్టంకట్టడమే నేరమా?: రేవంత్

ABN, First Publish Date - 2021-10-03T02:21:42+05:30

శ్రీకాంతాచారికి నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అమరవీరులను స్మరించుకోవడాన్ని నిషేధిస్తున్నారని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శ్రీకాంతాచారికి నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అమరవీరులను స్మరించుకోవడాన్ని నిషేధిస్తున్నారని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు పట్టంకట్టడమే విద్యార్థులు, నిరుద్యోగులు చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పిస్తామన్నారు. 

Updated Date - 2021-10-03T02:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising