ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళితబంధు’పై ఈసీకి నివేదిక

ABN, First Publish Date - 2021-10-20T08:10:33+05:30

‘దళితబంధు’పై ఈసీకి నివేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో  దళితబంధు అమలు తీరుపై ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్‌ మంగళవారం భారత ఎన్నికల సంఘా (ఈసీఐ)నికి  నివేదిక పంపారు. హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్ల ద్వారా హుజూరాబాద్‌ పరిధిలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య, నిలిపివేసేందుకు తీసుకున్న చర్యలను అందులో వివరించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు జరపకుండా చూడాలని కలెక్టర్లకు, సంబంధిత విభాగాలకు సూచించినట్లు అందులో పేర్కొన్నారు. దీంతోపాటు ఆయా పార్టీలు పరస్పరం చేసుకున్న ఆరోపణలు, ఫిర్యాదులను కూడా ఈసీకి నివేదించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-20T08:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising